భారతదేశం, మే 17 -- టీటీడీ వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 30వ తేదీలోపు దరఖాస్తు చేసు... Read More
Andhrapradesh,telangana, మే 17 -- ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఓవైపు ఎండల తీవ్రత ఉండగా. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో. మరో... Read More
Andhrapradesh, మే 17 -- ఏపీలోని నిరుద్యోగులకు మరో అలర్ట్ వచ్చేసింది. డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధ... Read More
Andhrapradesh,amaravati, మే 17 -- రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగు... Read More
Telangana, మే 17 -- మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ముగియటంతో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అర్హులైన వి... Read More
భారతదేశం, మే 17 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమిక క... Read More
Telangana,hyderabad, మే 17 -- రజతోత్సవ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో సభ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా.ఆ తర్వాత అనూహ్యంగా పక్కకి తప్పుకున్నారు. ఆపై పార... Read More
Telangana news, మే 13 -- తెలంగాణ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో క్వాలిఫై అయిన విద్యార్థులు కాలేజీల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టారు. తమ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీ అయితే బెటర్ ... Read More
Andhrapradesh, మే 13 -- ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొన్ని గంటల... Read More
Telangana, మే 13 -- తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు శుభవార్త వచ్చేసింది. సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారానికి తెర పడింది. ఇదే విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి వ... Read More