Exclusive

Publication

Byline

భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వండి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, ఆగస్టు 18 -- రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌తో సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అల్పపీడనం వాయుగ... Read More


వాయుగుండగా అల్పపీడనం..! ఇవాళ 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు - పలుచోట్ల విద్యాసంస్థలకు సెలవు

భారతదేశం, ఆగస్టు 18 -- బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అయితే ఇది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్ననికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీ... Read More


హైదరాబాద్ : కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం - కరెంట్ తీగలు తగిలి ఐదుగురు మృతి

భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల వేళ ఊహించని ఆదివారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ - రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో ... Read More


హైదరాబాద్ : కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం - కరెంట్ తీగలు తగిలి ఆరుగురు మృతి

భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల వేళ ఊహించని ఆదివారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ - రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో ... Read More


కుల గణన లెక్కల్లో ఒక్క తప్పు కూడా లేదు - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, ఆగస్టు 18 -- బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప... Read More


కూకట్‌పల్లిలో దారుణం - ఇంట్లో ఉన్న పదేళ్ల బాలిక హత్య..! వెలుగులోకి కీలక విషయాలు

Telangana,hyderabad, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారు. తండ్రి ఇంటి తలుపులు తీసి గమనించగా. ... Read More


ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు - ముహుర్తం ఫిక్స్ చేసిన సర్కార్, తాజా అప్డేట్ ఇదిగో

Telangana,bhadrachalam, ఆగస్టు 18 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించిన చాలా మంది. నిర్మాణాలు పూర్తి చేస... Read More


కుప్పం-బెంగళూరు-చెన్నై కారిడార్ కు అనుమతులివ్వండి - కేంద్రమంత్రి గడ్కరీతో లోకేశ్

Andhrapradesh,delhi, ఆగస్టు 18 -- కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రహదారి భద్రత, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్... Read More


విజయవాడ - హైదరాబాద్ హైవే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ - కి.మీ మేర వాహనాల రద్దీ..!

Andhrapradesh,telangana, ఆగస్టు 18 -- విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కి.మీ మేర వాహనాల రద్దీ ఉంది. భారీ స్థాయిలో వాహనాలు బారులు తీరాయి. వరస సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లిన వాళ్లు తిరిగి నగరా... Read More


సెప్టెంబరు 5 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు - 3 రోజులపాటు పలు సేవలు రద్దు

Andhrapradesh, ఆగస్టు 18 -- తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం, ... Read More